టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల్లో మొత్తం గ్రాడ్యుయేట్లు ఎంత మంది అంటే..?

-

టిడిపి జనసేన కూటమి మొదటి జాబితాని ఈ రోజు విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా చంద్రబాబు పలు కీలక కామెంట్స్ చేశారు. ప్రకటించిన 99 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 60 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారని చెప్పారు. 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు.

ఇద్దరు పీహెచ్డీ, ఒక ఐఏఎస్ ముగ్గురు ఎంబిబిఎస్ చదివిన వారికి టికెట్ ఇచ్చామని అన్నారు. వయసు ప్రాతిపదికన కేటాయించిన సైతం మీడియాకు వెల్లడించారు 25 నుండి 35 ఏళ్ళ మధ్య వాళ్ళు ఇద్దరని, 36 నుండి 45 వయసు వాళ్ళు 22 మంది అని అన్నారు. 46 నుండి 50 వయసులో వాళ్ళు 55 మంది, 61 నుండి 75 వయసు ఉన్నవాళ్లు 20 మంది అని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news