IPL 2022 : ఐపీఎల్ లో నేడు రెండు బిగ్ మ్యాచ్ లు..జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ రెండు బిగ్‌ ఫైట్స్‌ జరుగనున్నాయి. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్‌ గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య 43వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక సాయంత్రం రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌ జరుగనుందది. ముంబైలోని Dr DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ఈ మ్యాచ్‌ 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా (వికె), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (సి), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాఫ్ డు ప్లెసిస్ (సి), విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పటీదార్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Latest news