సిఎంకు కరోనా వణుకుతున్న కేబినేట్…!

-

హర్యానా సిఎం కూడా కరోనా బారిన పడ్డారు. మనోహర్ లాల్ కట్టర్ కి కరోనా సోకిందని ఆయన తన ట్విట్టర్ లో ప్రకటించారు. కరోనా వైరస్ బారిన పడిన ఆయనను గుర్గావ్‌ లోని మెదంత ఆసుపత్రిలో చేర్పించారు. తనతో పరిచయం ఉన్నవారు కరోనా పరిక్షలు చేయించుకోవాలని హోం క్వారంటైన్ కి వెళ్ళాలి అని విజ్ఞప్తి చేశారు. హర్యానా స్పీకర్ జియాన్ చంద్ గుప్తా కూడా నిన్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశానికి రెండు రోజుల ముందు వైరస్ బారిన పడ్డారు.Manohar lal Khattar corona positive| हरियाणा के ...

దీనితో అసెంబ్లీ సమావేశాలకు డిప్యూటీ స్పీకర్ రణబీర్ గంగ్వా అధ్యక్షత వహిస్తారు. సిఎంకు కరోనా రావడంతో కేబినేట్ మంత్రులు భయపడుతున్నారు. గత 14 రోజులలో రెండు సార్లు కేబినేట్ సమావేశం నిర్వహించారు. సిఎం కు కరోనా సోకినా తర్వాత ఆ రాష్ట్ర మంత్రి మరొకరు కూడా కరోనా బారిన పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news