హర్భజన్ సింగ్: MS ధోని అప్పుడు ఏడ్చాడు…

-

ఇండియన్ మాజీ క్రికెటర్ మరియు మాజీ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ హర్భజన్ సింగ్ తాజాగా ధోని గురించిన ఒక విషయాన్ని రివీల్ చేశారు. అందరూ కెప్టెన్ ధోని చాలా కూల్ గా ఉంటారు అనుకుంటారని, కానీ ధోని కూడ లోక సందర్భంలో ఏడ్చాడని హర్భజన్ సింగ్ తెలిపాడు. 2018 సంవత్సరంలో రెండేళ్ల నిశేషం తర్వాత మళ్ళీ చెన్నై టీం రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే అదే రోజు టీం సభ్యులు అందరితో డిన్నర్ లో ఉన్న సమయంలో ధోని ఏడ్చినట్లుగా బజ్జీ చెబుతున్నాడు. అయితే ఈ విషయం నాకు మాత్రమే తెలుసని.. మరెవ్వరికీ తెలియదని అన్నాడు, కానీ అప్పుడు జట్టులో ఉన్న ఇమ్రాన్ తాహిర్ లేదు తనకు కూడా తెలుసనీ భజ్జీకి షాక్ ఇచ్చాడు.

 

రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ సొంత టీం కు రావడంతో అదొక రకమైన భావోద్వేగంతో కంట నీరు వచ్చిందని ధోని తెలిపాడట. ఎంత లెజెండ్ అయినా.. ఖచ్చితంగా భావోద్వేగాలు ఉంటాయని ఈ సందర్భం మనకు తెలియచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news