గవర్నర్ అన్యాయం చేసింది: హరీష్ రావు

-

గవర్నర్ మీద మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గ కేంద్రంలో ఏకలవ్య మిత్రమండలి భవన నిర్మాణానికి హరీష్ రావు భూమి చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఏకలవ్యలు చట్టసభలో గొంతు వినిపించాలని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ని సీఎం చంద్రశేఖర రావు ఎమ్మెల్సీ నామినేట్ చేస్తే గవర్నర్ ఏ రకంగా అన్యాయం చేసిండ్రు ఏకలవ్యులు చూసారని అన్నారు.

\కేసీఆర్ నిర్ణయాన్ని రిక్వెస్ట్ చేసే అవకాశం లేదని పునః పరిశీలన చేయాలని హైకోర్టు గవర్నర్ కి ఆదేశించినట్లు తెలిపారు. సిద్దిపేట అంటే ప్రత్యేక గౌరవం ఉందని అన్నారు ఏకలవ్యల అభ్యున్నతికి సహకారం అందిస్తామన్నారు శత్రువులు సిద్దిపేట ప్రత్యేకత గౌరవాన్ని పడగొట్టాలని తగ్గించాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు అన్ని రంగాల అభివృద్ధిలో ముందుకు తీసుకువస్తామని హరీష్ రావు పిలుపునిచ్చారు

Read more RELATED
Recommended to you

Latest news