ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత..భారీగా తరలి వచ్చిన నిరుద్యోగులు

-

తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రగతి భవన్ ముట్టడి కి నిరుద్యోగులు భారీ సంఖ్య లో తరలి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా ఖాళీ గా ఉన్న ఉద్యోగా లను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగులు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫి కేషన్ విడుదల చేయకపోవడం పై ఆందోళన దిగారు నిరుద్యోగులు.

చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ సర్కార్‌ పై మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఖాళీ గా ఉన్న 1 లక్ష 90 వేళ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగులు. అయితే… భారీగా స్థాయి లో ప్రగతి భవన్‌ దగ్గర పోలీసులు మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం తో నిరుద్యో గులను అరెస్ట్ చేసారు పోలీసులు. ఇక అరెస్ట్‌ చేసిన నిరుద్యోగులను  గోషా మహల్ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news