హిమాచల్ ప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది…

-

హిమాచల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని కలూ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మజాన్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. హఠాత్తుగా జరిగిన ఘటనలో ప్రజలు షాక్ కు గురయ్యారు. ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమదాంలో మజాన్ గ్రామంలో దాదాపు 27 ఇళ్లతో పాటు రెండు దేవాలయాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదంలో 26 పశువుల పాకలు కూడా కాలి బూడిదయ్యాయి. దాదాపు 9 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచానా వేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news