లక్ష్మీ కటాక్షం కోసం ఇలా చేయండి !

-

వటవృక్షం క్రింద కూర్చుని పదివేలసార్లు జపించాలి. దీనిని జపించేందుకు ఉదయాత్పూర్వం ప్రారంభించి సూర్యోదయానికి ముందుగానే ముగించాలి. అదే ప్రాంతంలో నెయ్యితో వెయ్యిసార్లు ఈ మంత్రాన్ని హవనం చేస్తే చంద్రికా యక్షిణీ ప్రసన్నం చెంది అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. కాని ఈ మంత్రం కేవలం అన్నివిధాలా పవిత్రంగా ఉండే మనిషికే వర్తిస్తుంది. అలాంటి వారికే ఫలితం ఉంటుంది.

మంత్రం: చంద్రికే స్వాహా

శంఖినీ యక్షిణీ సాధన మంత్రం

శంఖ ధారడీ శంఖ ధరనే హ్యీం హ్యీం క్లీం శ్రీ స్వాహా

వటవృక్షం క్రింద కూర్చుని పదివేలసార్లు జపించాలి. దీనిని జపించేందుకు ఉదయాత్పూర్వం ప్రారంభించి సూర్యోదయానికి ముందుగానే ముగించాలి. అదే ప్రాంతంలో నెయ్యితో వెయ్యిసార్లు ఈ మంత్రాన్ని హవనం చేస్తే శంఖినీ యక్షిణీ ప్రసన్నం చెంది మీరు కోరుకున్న పదార్థాలను మీకు అందిస్తుంది.అయితే ఈ మంత్రాలు కలికాలంలో సిద్ధి కావాలంటే తీవ్రమైన సాధన, అకుంఠితమైన దీక్ష తప్పనిసరి అని పండితులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా బ్రహ్మచర్యం, సత్వగుణోపేతమైన జీవనం సాగిస్తూ వీటిని సాధన చేస్తే అచిరకాలంలో పై మంత్రాలు సిద్ధిస్తాయి.

  • కేశవ

Read more RELATED
Recommended to you

Latest news