నల్గొండ : భర్త ఇంటిముందు భార్య ఆందోళన

-

నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువతి న్యాయం కోసం భర్త ఇంటి ముందు ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం పోతబోలు పంచాయతీ గాండ్లపల్లెకు చెందిన యువకుడు పెళ్లి చేసుకుని కాపురం చేయకుండా మోసం చేశాడని తెలిపింది. న్యాయం కోసం గురువారం అతని ఇంటి ముందు నిరాహారదీక్ష చేసింది. ఘటనపై మదనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version