కాంగ్రెస్ మేనిఫెస్టోను నమ్మితే మోసపోతాం : మంత్రి హరీశ్ రావు

-

అమలుకు సాధ్యం కానీ హామీలతో కాంగ్రెస్ నేతలు మేనిఫెస్టో విడుదల చేశారని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యుత్ తిప్పలు తప్ప అభివృద్ధి ఉండదని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యమని చెప్పారు.

కాంగ్రెస్ నేతలు అరచేతులు వైకుంఠం చూపిస్తున్నారు ఆ పార్టీ మేనిఫెస్టోను నమ్మి ప్రజలు మోసపోవద్దు కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఎంతవరకు నెరవేర్చలేదు కాంగ్రెస్కు ఎందుకు ఓటేసి అక్కడి ప్రజలు బాధపడుతున్నారు రైతుబంధు రైతు బీమాతో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది 200 రూపాయలు ఉన్న పింఛన్ ఎప్పుడు 2000 చేశాము సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు అధికారంలోకి వస్తే 3000 ఇస్తాం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news