టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు ఇళ్లపై ఐటి దాడులు..

-

తెలుగు సినిమా ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు తీవ్ర కలకలం రేపాయి. ప్రముఖ నిర్మాత, అగ్ర హీరోల ఇళ్లలో ఐటీ అధికారులు ఏకకాలంలో పలుచోట్ల దాడులు చేయడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. కొత్తగా సినిమాలు నిర్మించిన ప్రొడక్షన్‌ ఆఫీసుల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

అయితే తాజాగా టీఆర్ఎస్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు ఇళ్లపై ఐటి దాడులు జ‌రుగుతున్నాయి. ప్రణీత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో డైరెక్టర్ గా ఉన్న మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావు, మరో అయిదుగురు డైరెక్టర్లపై ఐటి దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ రోజు అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news