బ్రేకింగ్ : ఇండియా ఆశలు ఆవిరి… డ్రాగా ముగిసిన కాన్పూర్‌ టెస్ట్‌

-

కాన్పూర్‌ వేదికగా జరిగిన భారత్‌ – న్యూజిలాండ్‌ జట్ల తొలి టెస్ట్‌ డ్రా ముగిసింది. చివరి వికెట్‌ తీయడంలో టీమిండియా బౌలర్లు… విఫలమం కావడంతో…. కాన్పూర్‌ టెస్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. దీంతో టీమిండియా కు నిరాశ తప్పలేదు. అందరూ గెలుస్తుందన్నప్పటికీ… చివరి వికెట్‌ పడకుండా న్యూజిలాండ్‌ జట్టు చాలా బాగా ఆడింది.

దీంతో మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ డ్రా గా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌ లో న్యూజిలాండ్‌ 9 వికెట్లు కోల్పోయి 165 పరుగుల చేసే సరికి…. ఐదో రోజు సమయం ముగిసి పోయింది. ఇక మొదటి ఇన్నింగ్స్‌ లో న్యూజిలాండ్‌ జట్టు 296 పరుగలకే అలౌట్‌ కాగా… టీమిండియా మాత్రం… 345 పరుగులు చేసింది. దీంతో ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ లో 49 పరుగుల లీడ్‌ సంపాదించింది టీమిండియా. ఇక రెండో ఇన్నింగ్స్‌ లో టీమిండియా… 237 పరుగులకు డిక్లెర్‌ చేసింది. కానీ ఐదో రోజు కూ డా న్యూజి లాండ్‌ ను అలౌట్‌ చేయకపోవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

Read more RELATED
Recommended to you

Latest news