ఇండియాలో శాంతించిన కరోనా.. కొత్తగా 20,799 కేసులు

-

ఇండియా లో ఇవాళ కరోనా కేసులు సంఖ్య కాస్త శాంతించినట్లు కనిపిస్తోంది. ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసిన ప్రకారం.. తాజా గా ఈరోజు దేశం లో 20,799 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా మొత్తం 26,718 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇక దేశంలో ప్రస్తుతం యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,64,458 కు చేరింది.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.19 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 180 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,48,997 కి చేరింది. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,31,21,247 కు చేరింది. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయ వంతంగా కొన సాగుతోంది. ఇప్పటికే 90,79,32,861 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేసింది కేంద్ర ఆరోగ్య సంస్థ. డిసెంబర్‌ నాటికి పూర్తి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని యోచి స్తోంది సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news