ఇండియాలో కొత్తగా 9119 కరోనా కేసులు, 396 మరణాలు

-

ఇండియాలో కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో దేశంలో 9,119 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,44,882 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,09,940 కు చేరింది.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.36 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 396 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,66,980 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,264 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,39,67,962 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,19,38,44,741 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 90,27,638 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news