టీ ట్వంటీలో భారత్ ఘన విజయం

-

కొలంబో: టీ-20లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5వికెట్లు కోల్పోయి మొత్తం 164 పరుగులు చేసింది. విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు శ్రీలంక 126 పరుగులకు ఆలౌట్ అయింది. 18.3 ఓవర్లు ఆడిన శ్రీలంక ఆటగాళ్లు 38 తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో 3 టీ -20 మ్యాచ్‌లో ఒక మ్యాచ్ గెలిచి 1-0 అధిక్యంలో భారత్ నిలిచింది.

భారత్ స్కోర్..164/5
ఈ మ్యాచ్ ఆదివారం అర్ధరాత్రి కొలంబో వేదికగా జరిగింది. తొలుత భారత్ బ్యాటింగ్ చేసింది. శిఖర్ దావన్ (46), సూర్య కుమార్ యాదవ్ (50), ఇషాన్ కిషన్ (20), సంజూ శామ్‌సన్ (27), హార్థిక్ పాండ్యా (10), క్రునాల్ పాండ్యా (3) పరుగులు చేశారు.

 

శ్రీలంక బౌలింగ్: చమీరా (2), కరుణ రత్నే (1), హసరంగా (2)

 

శ్రీలంక స్కోర్ 126 ఆలౌట్
శ్రీలంక బ్యాటింగ్: అవిశ్క ఫెర్నాండో (26), మినోద్ భానుక (10), ధనంజయ డిశిల్వ (9), చరిత్ అసలంక (44), అషెన్ బండారా (9), దాసున్ షనకా (16), చమిక కరుణ రత్నే (3), ఇసురు ఉదన (1), దుష్మంత చమీరా (1), అఖిల ధనంజయ (1), నిందు హసరంగా (0).

 

భారత్ బౌలింగ్: భువనేశ్వర్ (4),దీపక్ చహర్ (2), కునాల్ పాండ్యా (1), వరుణ్ చక్రవర్తి (1), యుజ్వేంద్ర చహల్ (1), హార్థిక్ పాండ్య‌కు ఒక వికెట్.

 

Read more RELATED
Recommended to you

Latest news