టాస్‌ గెలిచిన ఇండియా..టీంలోకి ఐదుగురిని దించిన గబ్బర్‌

-

కొలంబో వేదికగా టీం ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ మ్యాచ్‌ సంబంధించిన టాస్‌ ను కాసేపటి క్రితమే వేశారు. ఈ టాస్‌లో నెగ్గిన టీం ఇండియా కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ బ్యాటింగ్‌ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్టుగా ఈ చివరి వన్డే మ్యాచ్‌లో కొత్తగా ఐదుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నారు. సంజు శాంసన్‌, నితీశ్‌ రాణా, చేతన్‌ సకారియా, కృష్ణప్ప గౌతమ్‌, మరియు రాహుల్‌ చాహల్‌ ఈ మ్యాచ్‌లో ఆటనున్నారు. అలాగే నవదీప్‌ సైనికీ కూడా చోటు లభించింది.

టీం వివరాలు :

శ్రీలంక : అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుకా (డబ్ల్యూ), భానుకా రాజపక్సే, ధనంజయ డి సిల్వా, చరిత్ అసాలంకా, దాసున్ షానకా (సి), రమేష్ మెండిస్, చమికా కరుణరత్నే, అకిలా దనంజయ, జ్యూమ్రావ్మా

ఇండియా : పృథ్వీ షా, శిఖర్ ధావన్ (సి), సంజు సామ్సన్ (డబ్ల్యూ), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, నితీష్ రానా, హార్దిక్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, రాహుల్ చాహర్, నవదీప్ సైని, చేతన్ సకారియా

Read more RELATED
Recommended to you

Latest news