న్యూజిలాండ్‌ & బంగ్లాదేశ్ టూర్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

-

న్యూజిలాండ్​, బంగ్లాదేశ్ జట్లతో జరగబోయే సిరీస్​ కోసం జట్టును ప్రకటించింది బీసీసీఐ. న్యూజిలాండ్​తో జరగబోయే వన్డే సిరీస్​కు శిఖర్​ ధావన్​ కెప్టెన్​గా ఎంపిక చేయగా.. టీ20లకు హార్దిక్ పాండ్యాను సారథిగా నియమించింది. ఈ రెండు మ్యాచ్ లకు వైస్ కెప్టెన్​గా పంత్ ను సెలెక్ట్ చేసింది.

న్యూజిలాండ్​పై ఆడే టీ20 జట్టు: హార్దిక్‌ (కెప్టెన్​) పంత్‌ (వైస్ కెప్టెన్​), గిల్‌, కిషన్‌, హుడా, సూర్య, శ్రేయస్‌, శాంసన్‌, సుందర్‌, చాహల్‌, కుల్‌దీప్‌, అర్ష్‌దీప్‌, సిరాజ్‌, హర్షల్‌, భువనేశ్వర్‌, ఉమ్రాన్‌.

న్యూజిలాండ్​పై ఆడే వన్డే జట్టు: ధావన్‌ (కెప్టెన్), పంత్‌ (వైస్ కెప్టెన్), గిల్‌, హుడా, సూర్య, శ్రేయస్‌, శాంసన్‌, సుందర్‌, శార్దూల్‌, షాబాజ్‌, చాహల్‌, కుల్‌దీప్‌, అర్ష్‌దీప్‌, దీపక్‌, కుల్‌దీప్‌ సేన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌. టూర్‌లో భారత్‌ 3 టీ20లు, 3 వన్డేలు ఆడుతుంది.

బంగ్లాదేశ్​తో జరగబోయే వన్డేలు, టెస్టులకు రోహిత్​ శర్మనే కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

బంగ్లాపై ఆడే వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వీసీ​), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, డబ్ల్యూ. సుందర్, శార్దూల్ ఠాకూర్ , మహ్మద్​ షమి, సిరాజ్, దీపక్ చాహర్, యష్ డయల్

బంగ్లాపై ఆడే టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వీసీ​), శుభమన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (), కెఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్​ షమీ, సిరాజ్, ఉమేశ్​ యాదవ్

Read more RELATED
Recommended to you

Latest news