Asia Cup T20 2022 : నేడే ఫైనల్..శ్రీలంకతో ఇండియా ఫైట్

-

మహిళల ఆసియా కప్ ఫైనల్ ఇవ్వాల జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక జట్టుతో మన టీమిండియా మహిళల జట్టు ఢీకొనబోతుంది. ఈ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ప్రారంభం నుంచి మంచి ఆట తీరుతో దూసుకుపోయిన టీమ్ ఇండియా ఫైనల్ కు చేరుకుంది. ఇక ఈ ఫైనల్ లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా చాలా ఆత్రుతగా ఉంది. జట్ల వివరాల్లోకి వెళితే..

భారత మహిళా జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (c), రిచా ఘోష్ (wk), షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, స్నేహ రాణా, రాధా యాదవ్, రేణుకా సింగ్, రాజేశ్వరి గయక్వాడ్.

శ్రీలంక ఉమెన్ స్క్వాడ్ : చమరి అతపత్తు (c), అనుష్క సంజీవని (wk), హర్షిత మాదవి, నీలాక్షి డి సిల్వా, హాసిని పెరీరా, ఓషాది రణసింగ్, కవిషా దిల్హరి, మల్షా షెహాని, సుగండిక కుమారి, ఇనోకా రణవీర, అచిని మద్కౌరవీర.

Read more RELATED
Recommended to you

Latest news