IPL 2024 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

-

గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ,గుజరాత్ టైటాన్స్‌ జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్:

రోహిత్ శర్మ, ఇషాన్, తిలక్వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), టిమ్ డేవిడ్, షామ్స్ ములానీ, పీయూష్ చావ్లా, కోయెట్టీ, బుమ్రా, ల్యూక్ వుడ్.

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ ఎలెవన్ :

సాహా, గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, మిల్లర్, తెవాటియా, ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, జాన్సన్, సాయి కిషోర్.

Read more RELATED
Recommended to you

Latest news