IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇవాళ జరిగే మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య 58వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ధర్మశాల వేదికగా జరగనుంది.ఎప్పటిలాగే రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్ : కోహ్లి, డుప్లెసిస్, పాటిదార్, జాక్స్, లోమ్రోర్, గ్రీన్, దినేశ్ కార్తీక్, స్వప్నిల్ సింగ్, కర్ణ శర్మ, సిరాజ్, ఫెర్గూసన్

 

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్ : బెయిర్స్టా, కరన్, ప్రభ్సమ్రాన్ సింగ్, రిలీ రోసౌ, లియామ్ లివింగ్టన్, శశాంక్ సింగ్, అశుతోశ్ శర్మ, రాహుల్ చాహర్, హర్షల్ పటేల్, అర్ష్ దీప్ సింగ్, కావేరప్ప

Read more RELATED
Recommended to you

Latest news