IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య 45 వ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ 3: 30 pm కి ప్రారంభం కానుంది.

ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ ఆడిన 9 మ్యాచ్లలో 4 మ్యాచ్లలో గెలిచి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడిన 9 మ్యాచ్లలో 3 మ్యాచ్లలో గెలిచి పాయింట్ల పట్టికలో లాస్ట్ ప్లేస్ లో ఉంది.

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ ఎలెవన్ : సాహా (WK), గిల్ (C), సుదర్శన్, మిల్లర్, ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్.

 

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్ :కోహ్లి, డు ప్లెసిస్ (సి), విల్ జాక్స్, పాటిదార్, గ్రీన్, మ్యాకె వెల్, దినేష్ కార్తీక్ (WK), కర్ల్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, స్వప్నిల్ సింగ్.

Read more RELATED
Recommended to you

Latest news