IPL 2024 : రాణించిన సూర్య కుమార్ యాదవ్… పంజాబ్ టార్గెట్ ఎంతంటే ?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.మొదటగా బ్యాటింగ్ కి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 8 పరుగులకే అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ 36 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 78 పరుగులు చేసి రెండో వికెట్ కు 81 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు.

హర్డిక్ పాండ్య 10,డేవిడ్ 14 పరుగులకు అవుట్ అయ్యాడు.చివర్లో తిలక్ వర్మ 18 బంతుల్లో 34 పరుగులు చేశాడు.పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ 3 వికెట్లు,సామ్ కరన్ 2 వికెట్లు తీయగా, రబడ ఒక వికెట్ పడగొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news