టీమిండియా సెమీస్ చేరాలంటే ఇది జ‌ర‌గాల్సిందే

-

టీ ట్వంటి ప్రపంచ క‌ప్ టోర్న‌మెంట్ లో ఆఫ్ఘనిస్తాన్ పై టీమిండియా ఘ‌న విజ‌యం సాధించన విష‌యం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా భారీ విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో టీమిండియా సెమీస్ చేరే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయా ప‌డుతున్నారు. అయితే ఈ టోర్నమెంట్ లో ఇండియా సెమీస్ చేరాలంటే న్యూజిలాండ్ ఆడ‌బోయే రెండు మ్యాచ్ ల‌లో ఒక మ్యాచ్ త‌ప్ప‌ని స‌రిగా ఓడి పోవాలి.

అలాగే ఇండియా ఆడ‌బోయే రెండు మ్యాచ్‌ల‌లో రెండు కూడా త‌ప్ప‌ని స‌రిగా గెలవాలి. అయితే టీమిండియా ఆడబోయే రెండు మ్యాచ్ లు ప‌సికున్న‌లు అయిన స్కాట్లాండ్, న‌మీబియా కావ‌డం తో టీమిండియా త‌ప్పని స‌రిగా విజ‌యం సాధిస్తుంది. అయితే న్యూజిలాండ్ రెండు మ్యాచ్ లు కూడా న‌మీబియా, ఆఫ్ఘ‌నిస్థాన్ తో ఆడ‌నుంది. అయితే ఈ రెండు జ‌ట్ల పై న్యూజిలాండ్ సునాయాసం గా గెలుస్తుంది. అయితే ఆఫ్ఘాన్ కు మాత్రం న్యూజిలాండ్ పై గెలిచే స‌త్త ఉన్నా.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్య ఇది సాధ్యం కాదు అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news