BIG BREAKING : SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు జగన్‌ గుడ్‌న్యూస్.రెండేళ్ల వయోపరిమితి పెంపు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అలర్ట్. ఎస్సై మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు జగన్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇటీవల ఆయా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల కాగా రెండేళ్ల వయోపరిమితి సడలింపులకు సీఎం జగన్మోహన్ రెడ్డి అంగీకారం తెలిపారు.

ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అభ్యర్థుల నుంచి వచ్చిన వినతి మేరకు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకు న్నారు. దీనిపై రేపు లేదా ఎల్లుండి అధికారిక ప్రకటన చేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇక ఈ ప్రకటనతో ఏపీలోని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి నవంబర్‌ మాసంలో భారీ నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news