BREAKING : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదల

-

దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు షెడ్యూల్‌ విడుదలైంది. జూన్‌ 4న పరీక్ష నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. పరీక్షకు సంబంధించి ఏప్రిల్‌ 30 నుంచి మే 4 వరకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. మే 29 నుంచి జూన్‌ 4 వరకు అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌కు అవకాశం ఉంటుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version