BREAKING : జంతర్ మంతర్ వద్ద కల్వకుంట్ల కవిత దీక్ష ప్రారంభం

-

కాసేపటి క్రితమే జంతర్ మంతర్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.. తన దీక్షను ప్రారంభించారు. ఈ తరుణంలోనే…ఎమ్మెల్సీ కవితకు పూలతో స్వాగతం పలికారు పార్టీ నేతలు, కార్యకర్తలు. అటు భారీగా నినాదాలు చేశారు.

ధర్నా వేదికపైకి చేరుకున్న కవిత….దీక్షను ఉద్దేశించి ప్రారoభ ఉపన్యాసం చేయనున్నారు. ఇక కవిత ఉపన్యాసం తర్వాత మాట్లాడనున్నారు ఏచూరి. అటు కవిత దీక్షకు మద్దతు తెలుపుతున్నాయి 18 రాజకీయ పార్టీలు. అలాగే సీపిఐ సీనియర్ నేత కె. నారాయణ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. సాయంత్రం 4 గంటలకు నిరహార దీక్ష రానున్నారు నారాయణ. అటు.. కవిత ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news