ఆ ఫోటోలను షేర్ చేసిన కాజల్.. త్రిల్ అవుతున్న అభిమానులు..!

-

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన భర్త గౌతంతో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తమ హనీమూన్ కు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఇక ఇటీవల కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారిపోయాయి.

అండర్ వాటర్ లో తన భర్త గౌతమ్ తో కలిసి స్కూబా డైవింగ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది కాజల్ అగర్వాల్ . ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు అందరూ బాగా త్రిల్ అయిపోతున్నారు. ఇక ప్రస్తుతం మాల్దీవులలో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ… మాల్దీవుల్లో మొత్తం చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసింది ఇక ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news