క్రైమ్ థ్రిల్లర్ ‘కనబడుటలేదు’ ట్రైలర్.. అంచనాలు పెంచిన సునీల్

-

హీరో సునీల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ “కనబడుట లేదు”. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ కనబడుటలేదు అనే సినిమాతో హీరోగా మరో సారి తనను తాను చేసుకునేందుకు హీరో సునీల్ వస్తున్నారు. వైశాలి రాజు, శుక్ర నాథ్ వీరెళ్ల, హిమజా, ఉగ్రాణ, ప్రవీణ్, రవివర్మ, కిరీటి రామదాసు, కంచర్ల పాలెం కిషోర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈ సినిమాను బాలరాజు ఎం దర్శకత్వం వహిస్తున్నారు. స్పార్క్ మరియు శ్రీపాద ప్రొడక్షన్ లో ఈ సునీల్ సినిమా తెరకెక్కుతోంది. మధు పొన్న స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ మరియు పోస్టర్లు సినిమా అంచనాలు పెంచేశాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ నువ్వు వదిలింది చిత్ర బృందం. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే… ట్రైలర్ పూర్తిగా ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మరియు ఓ అనుమానాస్పద మర్డర్ కు సంబంధించిన విషయాలతో పూర్తయింది. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం ఆ మర్డర్ కేస్ చుట్టే కథాంశం ఉండేలా కనిపిస్తోంది. కాగా ఈ సినిమాను ఈ నెల 13న అన్ని థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ట్రైలర్ ను వదిలింది.

Read more RELATED
Recommended to you

Latest news