గత కొంతకాలంగా సంచలన ట్విట్స్లో నిత్యం వార్తల్లో నిలిచిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా సినిమాలపై దృష్టి పెట్టింది..దివంగత తమిళనాడు సీఎం,నటి జయలలిత బయోపిక్ లో నటిస్తోంది. తలైవి టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలీం సిటీలో రెగ్యూలర్ షూటింగ్ జరుగుతుంది.. ఈ సినిమాలో కంగనా ప్రధాన పాత్ర పోషిస్తుంది..ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే కంగనా ఈ సినిమా కోసం బాగానే కషపడింది. జయలలిత పాత్రలాగా కాస్త లావుగా కనిపించడం కోసం కంగనా 20కిలోల బరువు పెరిగిందట. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేసింది. ఎక్సర్ సైజ్ చేస్తున్న ఫొటోను ట్విటర్ లో పోస్ట్ చేసిన కంగనా..తలైవి కోసం నేను 20కిలోల బరువు పెరిగాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నామని తెలిపింది.
బరువు పెరిగిన కంగనా..కారణం ఇదేనట.
By rajesh ch
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఓ వ్యక్తి అత్యవసర...
Ganesh -
గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తది.. చీకటి ఉంటే వెలుగు విలువ తెలుస్తది : కేటీఆర్
కరీంనగర్ లోక్సభ పరిధిలోని కోనరావుపేటలో జరిగిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్...
Ganesh -
తల్లి కోడి తన పిల్లలను కాపాడినట్టు తెలంగాణను కాపాడా : కేసిఆర్
భువనగిరి రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
Ganesh -