కేసీఆర్ విగ్రహాల ఫొటోస్ వైరల్..!

-

రెండుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రాతినిథ్యం వహించిన కేసీఆర్ ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలంగాణలో అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు అభిమానులు పోస్ట్ చేసారో లేదంటే తయారీదారులు పోస్ట్ చేసారో తెలియదు కానీ కెసిఆర్ విగ్రహాలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కేసీఆర్ విగ్రహాలని తయారు చేస్తున్నారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ విగ్రహాలకు సంబంధించిన ఫోటోలు చూసి నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు బతికే ఉన్నాడు కదా ఆర్డర్ క్యాన్సిల్ చేయమని చెప్పలేదా రామకృష్ణ చచ్చిపోలేదు కదా..? ఇలా రకరకాలుగా నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version