కేసీఆర్ కృషి ఫలించింది..!

-

కేసీఆర్ కృషి ఫలించింది. కాఫర్ డ్యాం కట్టేందుకు నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది. ఇక వివరాల లోకి వెళితే.. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ లోని 7వ బ్లాక్ దగ్గర 3 పిల్లర్ల పై కాఫర్ డ్యాం ని కట్టడానికి ఎల్ & టీ సంస్థ ముందు కి వచ్చింది.

ఇందుకోసం మరమ్మతులకు అయ్యే ఖర్చు అంతా తామే భరిస్తామని నిర్మాణ సంస్థ ముందుకి వచ్చింది.
ప్రస్తుతం వరదలు వచ్చేలోపు మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌ లోని 19,20,21 పిల్లర్ల దగ్గర కాఫర్ డ్యాం ని ఎల్ & టీ సంస్థ కట్టనుంది.

Read more RELATED
Recommended to you

Latest news