ఖమ్మం జిల్లాలో కీచకుడు..చివరికి మహిళా అధ్యాపకురాలితో..!

-

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ కీచకుణ్ని చితకబాదారు బాధితురాలి బంధువులు..జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో జరిగిన ఈ ఘటన లేటుగా వెలుగులోకి వచ్చింది..జేవీఆర్ కాలేజ్‌లో కాంట్రాక్ట్ కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి..మహిళా అధ్యాపకురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు..బాధితురాలు ఎన్నిసార్లు హెచ్చరించిన అతనిలో మార్పు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది బాధితులరాలు.. దీంతో బాధితురాలి బంధువులు అతన్ని చితకబాదారు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. గతంలోనూ అతనిపై ఆరోపణలు ఉన్నాయని.. పదేళ్ల క్రితం ఇంటర్ విద్యార్ధినిలను లైంగికంగా వేధించడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు.. ఇప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news