ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా ఓటర్లు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వచ్చి ఓట్లు వేస్తారని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక్క ఓటు కూడా ఎంతో కీలకమని దాని విలువను తక్కువగా అంచనా వేయకండని తెలిపారు. ఒకే ఒక్క ఓటు అత్యంత కీలకంగా నిలిచిన సందర్భాలు అనేకం ఉన్నాయన్న ఆయన.. పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. భారత ప్రజాస్వామ్యంలో ఓటింగుకు మించింది మరొకటి లేదని వ్యాఖ్యానించారు.
తొలి విడత పోలింగ్ వేళ.. ఓటర్లకు ఎన్నికల సంఘం రిక్వెస్ట్
By Swecha Reddy
-
Previous article
Next article