వైసీపీ పై నారా లోకేష్ ఫైర్..!

-

రాష్ట్రంలో వైసీపీ అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని లోకేష్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గం కూడా ప్రశాంతంగా జీవనం సాగించలేని పరిస్థితులు కల్పించారని అన్నారు. ఈ మేరకు ఆయన అర్చకుల మీద జరిగిన దాడి చేసారు. శివాలయంలో పూజ సరిగ్గా చేయలేదని కాకినాడలో వైసిపి నేత సిరియాల చందర్రావు ఆలయ గర్భగుడిలో స్తైరవిహారం చేసిన పూజారుల మీద దాడికి తెగబడ్డారు.

భగవంతుని సేవ తప్ప ఇంకో ధ్యాసలేని అర్చకులు మీద ప్రతాపం చూపించడం దుర్మార్గం కాకినాడలోని ఆలయ పూజారుల మీద దాడి చేసిన వైసీపీ నేతని తక్షణమే అరెస్ట్ చేయాలని రెండు నెలల్లో ప్రజా ప్రభుత్వం రాబోతోందని లోకేష్ అన్నారు. అయితే ప్రజలు తమ రోజువారి కార్యకలాపాలని స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించుకునేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పోలీసు యంత్రంగాని కి లోకేష్ లేక ద్వారా తెలిపినట్లు కొన్ని మీడియా కథనాలు ద్వారా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news