రేవంత్ రెడ్డి ముందే ఎంపీ రంజిత్ రెడ్డి ఇజ్జత్ తీసిన కేఎల్ఆర్ !

-

రేవంత్ రెడ్డి ముందే ఎంపీ రంజిత్ రెడ్డి ఇజ్జత్ తీసారు కేఎల్ఆర్. కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన దొంగలను గేట్లు ఓపెన్ చేసి మా లాంటి నాయకులు, కార్యకర్తలు సచ్చిపోతారని సీఎం రేవంత్ రెడ్డి ముందే పేర్కొన్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కిచ్చనగారి లక్ష్మా రెడ్డి.

MP Ranjith Reddy took Izzat before Revanth Reddy, KLR

అయితే ఎంపీ రంజిత్ రెడ్డిని ఉద్దేశించే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కిచ్చనగారి లక్ష్మా రెడ్డి….ఈ వ్యాఖ్యలు ఎంపీ రంజిత్ రెడ్డిని ఉద్దేశించి అన్నట్లుగా చెబుతున్నారు. కాగా ఇటీవల గులాబీ పార్టీ ఎంపీ అయిన రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చేవెళ్ల పార్లమెంట్ టికెట్ రంజిత్ రెడ్డికి ఇచ్చారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news