పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్య..!

-

ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్న యువ జంట పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అందుకని ఆత్మహత్య కి పాల్పడ్డారు విషాద ఘటన జిల్లా లోని ఆత్మకూరు మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామం లో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం ఈరోజు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన సంజయ్ (26) , కృష్ణ సముద్రం గ్రామానికి చెందిన నాగ జ్యోతి (24) గత ఐదేళ్ల నుండి కూడా ప్రేమించుకుంటున్నారు. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు అందుకోసం పెద్దలని ఆశ్రయించారు కులాలు వేరు అవ్వడంతో పెళ్లి కి పెద్దలు ఒప్పుకోలేదు మనస్థాపానికి గురైన ప్రేమ జంట పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు ఇరు కుటుంబ సభ్యులు కూడా విషాదం లో మునిగి పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news