త్వరలోనే పాదయాత్ర తేదీ ప్రకటిస్తా – భట్టి

-

త్వరలోనే పాదయాత్ర తేదీ ప్రకటిస్తానని కాంగ్రెస్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం లో ఎక్కడెక్కడ తిరుగుతా అనేది షెడ్యూల్ ఖరారు కాలేదని పేర్కొన్నారు. ప్రగతి భవన్ పై రేవంత్ ఏం కామెంట్స్ చేశారో చూడలేదన్నారు.

కాళేశ్వరమే కాదు.. అన్ని ప్రాజెక్టుల దగ్గరికి వెళతామని చెప్పారు కాంగ్రెస్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. సభలో సీఎం కేసీఆర్… మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడింది వాస్తవాలు అన్నారు. బీజేపీ లక్ష్మణ్ మాట్లాడినా అవే మాట్లాడాలని తెలిపారు. Brs.. కాంగ్రెస్ ఒక్కటని అనడం అవివేకమని ఫైర్ అయ్యారు కాంగ్రెస్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పీసీసీ పాదయాత్ర భద్రాచలం వస్తుంది.. mla.. aicc నాయకులతో కలిసి పాల్గొంటానని చెప్పారు కాంగ్రెస్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Latest news