మోహన్ బాబు, పేర్ని నాని మీటింగ్ పై అడ్డంగా బుక్కైన మంచు విష్ణు…

-

నిన్న మోహన్ బాబుతో, ఏపీ మంత్రి పేర్ని నాని సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా అంతా సినిమా రంగ సమస్యలపై చర్చించినట్లుగా… అంతకుముందు చిరంజీవితో పాటు ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, నారాయణ మూర్తి సీఎంతో చర్చించన విషయాలను మోహన్ బాబుకు విమరించినట్టుగా అంతా అనుకున్నారు. అయితే కేవలం తాను మోహన్ బాబును మర్యాదపూర్వకంగా.. కాఫీ తాగేందుకే వెళ్లాలనని.. పేర్ని నాని స్ఫష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలపై ఏ వ్యక్తికి కూడా వ్యక్తిగతంగా సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం ఉండదని ఆయన అన్నారు.

ఇదిలా  ఉంటే ఈ భేటిపై మంచు మనోజ్ ట్విట్ చేశాడు. మంత్రి పేర్ని నాని మా ఇంటికి రావడం చాలాా ఆనందంగా ఉందని.. చిత్ర పరిశ్రమ అభివ్రుద్దకి తీసుకున్న ప్లాన్స్ వివరించారని ట్విట్ చేశారు. అయితే దీనిపై కూడా పేర్ని నాని స్పందించాడు. మంచు విష్ణు ట్విట్ గురించి ప్రస్తావించాడు.. అయితే ఆ ట్విట్ ను విష్ణు డిలీట్ చేశానని చెప్పాడని వెల్లడించాడు. దీంతో మంచు విష్ణు ఈ వ్యవహారంలో అడ్డంగా బుక్కైనట్లు తెలుస్తోంది. ఈ వ్యవహరంపై నెటిజెన్లు ఇప్పటికే స్పందిస్తూ.. కామెంట్లు కూడా పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version