ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

-

ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. పురపాలకశాఖ, ఎక్సైజ్, పాఠశాల విద్యా శాఖ ప్రధాన కార్యదర్శులు శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాశ్లను ప్రభుత్వం జీఏడీకి అటాచ్ చేసింది. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్లను నియమించింది.

*వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్

*పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్

*ఉద్యాన, మత్స్య, సహకార కార్యదర్శిగా అహ్మద్ బాబు

*పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్

*సివిల్ సప్లై కమిషనర్ గా సిద్ధార్థ్ జైన్

*CRDA కమిషనర్గా కాటమనేని భాస్కర్

*కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్విదేవి

*వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్

Read more RELATED
Recommended to you

Latest news