రేవంత్ రెడ్డి ని కలిసిన కాగజ్ నగర్ MLA, బీజేపీ కార్పొరేటర్..!

-

లోక్సభ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. బిజెపి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో లోక్సభ ఎన్నికలకు శంఖారావం పూరించింది. నియోజకవర్గాల్లో బిజెపి ముఖ్య నిధులు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కలిశారు.

ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన బిజెపి తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే ఆయన ఎందుకు సీఎంని కలుస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. మన్సురాబాద్ బిజెపి కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి దంపతులు కూడా సీఎంని కలిశారు అయితే అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసారా లేదంటే పార్టీ మారిపోతున్నారు అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news