లక్ష కోట్లు తో హైవేలను ప్రారంభించిన మోడీ..!

-

దేశవ్యాప్తంగా సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన 112 జాతీయ రహదారుల ప్రాజెక్టు లని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు హర్యానా లో గురుగ్రం పర్యటన సందర్భంగా మోడీ జాతీయ రహదారి 485 ఢిల్లీ గురు గ్రామ్ మధ్య ట్రాఫిక్ ని మెరుగుపరచడానికి ద్వారక ఎక్స్ప్రెస్ వే లోని హర్యానా సెక్షన్ ని స్టార్ట్ చేశారు.

8 లేన్ల ద్వారక ఎక్స్ప్రెస్ వే 19 కిలోమీటర్లు పొడవైన హర్యానా సెక్షన్ ని నిర్మాణానికి దాదాపు 4100 కోట్లతో ప్రారంభించారు. ఢిల్లీ హర్యానా సరిహద్దు నుండి బసాయి రైలు ఓవర్ బ్రిడ్జి వరకు 10.2 కిలోమీటర్ల పొడవైన బసాయి రైలు ఓవర్ బ్రిడ్జ్ 8.7 km పొడవు ఉన్నాయి ఇలా ఇక్కడ హైవే లని మోడీ లక్ష కోట్లతో ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news