రేవంత్ రెడ్డి ఏ ఒక్క స్కీమ్ మీద కూడా దృష్టి పెట్టట్లేదు: మోత్కుపల్లి

-

కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు రేవంత్ రెడ్డి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. ప్రస్తుతం ఇవి చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ రెడ్డి దేనికైనా సరే పైసల్ లేవు పైసల్ లేవు అంటుండు అని అన్నారు. అలానే ఆయన మాట్లాడుతూ పైసల్ ఉంటే నువ్వు ఎందుకు అని అన్నారు.

Motkupalli Narasimhulu

సీఎం రేవంత్ రెడ్డి ఏ ఒక్క స్కీమ్ మీద కూడా దృష్టి పెట్టడంలేదు అని ఆయన మంది పడ్డారు. ఏమైనా అంటే పైసల్ లేవు పైసల్ లేవు అంటావు అని పైసల్ ఉంటే నువ్వు ఎందుకు పైసల్ లేకున్నా చేయగలిగిన వాడే సమర్థుడు అని ఇదేమి వ్యాపార సంస్థ కాదు ప్రజాసంస్థ అని కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news