రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాను అరెస్ట్ చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. సెల్ఫీ వీడియోలో రామకృష్ణ తన కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కుమారుడు కారణమని ఆరోపించారు.
‘రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలన’
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఇప్పటికే ఖాయమైంది : పవన్ కళ్యాణ్
మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ఏడాదికి 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల...
Ganesh -
ముద్రగడ పద్మనాభం, ఆయన కుమార్తెను విడదీసే వ్యక్తిని కాదు : పవన్ కళ్యాణ్
కాపు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల వైసీపీ పార్టీలో చేరి...
Ganesh -
వైసీపీ నేతల భూములను కూడా జగన్ వదలరు : చంద్రబాబు
సూపర్ సిక్స్, మోడీ హమీలు చూసి జగన్కు నిద్రపట్టడం లేదని తెలుగుదేశం...
Ganesh -