IPL 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్.. జట్ల వివరాలు ఇవే

-

దుబాయి లో జరుగుతున్న ఐపీఎల్‌ 2021 రెండో సీజన్‌ చాలా ఉత్కంట బరితంగా సాగుతోంది. ఇక ఇవాళ అబుదాబి లోని షేక్ జాయెద్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ జట్టు తో, పంజాబ్ కింగ్స్ జట్టు తలపడనుంది. అయితే కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ కు సంభందించిన టాస్ ప్రక్రియ ముగిసింది. ఇక ఇందులో టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్ జట్టు మొదట బౌలింగ్ చేయడానికి నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేయనుంది పంజాబ్ కింగ్స్ జట్టు. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ (సి), క్వింటన్ డి కాక్ (డబ్ల్యూ), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కిరాన్ పొలార్డ్, నాథన్ కౌల్టర్-నైల్, రాహుల్ చాహర్, జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్ (w/c), మన్ దీప్ సింగ్, క్రిస్ గేల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, మహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్

Read more RELATED
Recommended to you

Latest news