పిల్లర్లు కుంగిపోతే… కొంపలు మునిగిపోతాయా అంటారా..? ఫైర్ అయిన నారాయణ..!

-

పిల్లర్లు కుంగిపోతే కొంపలు మునిగిపోయాయా అని అంటారని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ కేసీఆర్ మీద మండిపడ్డారు. కేసీఆర్ అహంభావం అవినీతి వలన ఉద్యమ పార్టీకి కూడా ప్రజలు బుద్ధి చెప్పారని చెప్పారు. పిల్లర్లు కుంగిపోతే కొంపలు మునిగిపోయాయి అనడం ఏంటని కెసిఆర్ పై మండిపడ్డారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేసావా నౌకరీ చేసావా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యులు శాశ్వతంగా రామని బాయికాట్ చేయడం ఏంటి అని మండిపడ్డారు కెసిఆర్ ఎందుకు పోటీ చేశారు ఎందుకు అసెంబ్లీకి వెళ్లట్లేదు అని అడిగారు. ప్రజా సంపదని పంది కొక్కుల్లా తింటూ అసెంబ్లీకి పోవడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీ నుండి గెంటివేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news