అయ్యన్న ఒక శాడిస్ట్‌.. చంద్రబాబు, లోకేష్ పెద్ద సైకోలు – వైసీసీ ఎమ్మెల్యే

-

 

అయ్యన్నపాత్రుడు ఒక సైకో.. ఒక శాడిస్టు.. అంటూ చురకలు అంటించారు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్. చంద్రబాబు, లోకేష్ పెద్ద సైకోలు అని..అయ్యన్నపాత్రుడు చరిత్ర అందరికి తెలుసు అని విమర్శలు చేశారు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్. నర్సీపట్నంను గంజాయి అడ్డాగా మార్చిన చరిత్ర అయ్యన్నది..రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ ముఠా చంద్రబాబు అయ్యన్నపాత్రుడు అని ఆగ్రహించారు.

అయ్యన్న కంటే మేము భూతులు మాట్లాడగలము..అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారని..జన్మభూమి కమిటీల్లా బ్రోకర్లు లేకుండా వలంటీర్ల వ్యవస్థ పని చేస్తుందని తెలిపారు. పొత్తుల లేకుండా ఎన్నికలు వెళ్లే ధైర్యం చంద్రబాబు ఉందా..175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా.. అని ప్రశ్నించారు. ఓడిపోతామని భయంతో అన్ని పార్టీల నేతలు ఇంటికి అయ్యన్నపాత్రుడు తిరుగుతున్నారు.. వెయ్యి మంది చంద్రబాబులు, లక్ష మంది అయ్యన్నపాత్రుడులు వచ్చిన జగన్మోహన్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేరని సవాల్‌ చేశారు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version