తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్ద‌రిని వ‌రించిన అవార్డు

-

కేంద్ర ప్ర‌భుత్వం జాతీయ ఉత్త‌మ ఉపాధ్యాయ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 47మంది ఉపాధ్యాయుల‌ను ఎంపిక చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్ద‌రికి అవార్డులు వ‌రించాయి.

ఫైల్ ఫొటో

మ‌ల‌క్‌పేట ప్ర‌భుత్వ పాఠ‌శాల ఉపాధ్యాయురాలు ప‌ద్మ‌ప్రియ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం శ్రీ‌కాకుళం జిల్లా ప‌లాస‌ టెక్క‌లి డివిజ‌న్ కాశీబుగ్గ జెడ్పీహైస్కూల్‌కు చెందిన ఉపాధ్యాయుడు మ‌ధుబాబును కేంద్ర ప్ర‌భుత్వం ఎంపిక చేసింది. ఈ సంద‌ర్భంగా వీరికి ఉపాధ్యాయులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news