దర్జాగా రైల్వే ట్రాక్ మీద గొడుగు వేసుకొని పడుకున్న వ్యక్తి..!

-

సాధారణంగా ప్రస్తుతం దేశంలో ఎప్పుడూ ఎలాంటి పరిస్తితులు తలెత్తుతున్నాయో ఊహించలేము. ముఖ్యంగా చెప్పాలంటే.. సమాజంలోని కొందరూ వ్యక్తులు చేసే పనులు కొన్ని చిత్ర, విచిత్రంగా ఉంటాయి. కొందరూ రైల్వే ట్రాక్ లపై పడుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక మరికొందరేమో హాస్యానికి విచిత్ర పనులు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి రైల్వే ట్రాక్ పై గొడుగు వేసుకొని గుర్రు పెట్టి నిద్ర పోయాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో రైల్వే ట్రాక్ పై గొడుగు పెట్టుకొని నిద్రపోయాడు. అయితే ఓ వ్యక్తి రైలు పట్టాలపై నిద్ర పోయాడని గమనించిన లోకో పైలెట్.. రైలును ఆపీ అతడినీ నిద్ర లేపి.. చీవాట్లు పెట్టి అక్కడ నుంచి పంపించాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version