Viral : బాలికను దారుణంగా కొట్టిన అమ్మాయిలు

-

పూర్వకాలంలో మహిళలు వంటింటికే పరిమితమయ్యేవారని మనం పుస్తకాల్లో చదివిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆడవాళ్లు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా వంటి గదికే పరిమితమయ్యేవారు. ఇప్పుడూ మారుతున్న కాలానికి అనుగుణంగా అమ్మాయిలు సమాజంలో బయటికీ వచ్చి స్వేచ్ఛగా జీవిస్తున్నారు. కొంతమంది దీనిని అదునుగా చేసుకొని రెచ్చిపోతున్నారు. ముంబైలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

ముంబై లోని అంధేరి వెస్ట్ లో ఉన్న నానా నానీ పార్కు వద్ద చోటు చేసుకుంది. ప్రకారం.. పాఠశాలకు వెళ్తున్న ఓ బాలికకు కొందరూ యువతులు దాడి చేశారు. ఐదారుగురు అమ్మాయిలు కలిసి బాలికను బూతులు తిడుతూ  దారుణంగా పిడిగుద్దులు గుద్దారు. ఈ తతంగాన్ని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version