పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు షాక్ !

-

పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీని మాజీ కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సురేష్ పచౌరీ వీడారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో మాజీ కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సురేష్ పచౌరీ చేరారు.

 

former Union Minister Suresh Pachauri left the Congress party and joined the BJP party

ఈ నేపథ్యంలోనే బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా మార్చి 11న విడుదల కానుంది. ఈనెల 10న దిల్లీలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై చర్చించనుంది. రెండో జాబితాలో ఆరు స్థానాలకు నేతల పేర్లను ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం. మార్చి 13న ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశముందని, ఆ తర్వాత పెండింగ్‌ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news